- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసింది టీటీడీ. గురువారం ఉదయం ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు 25 వేల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. కాగా, ఈ సారి రూ.300 దర్శన టికెట్ల కోటాను పెంచుతూ.. రోజుకు మరో ఐదు వేల టికెట్లను జారీ చేసింది.
Next Story