బంగారు రథం చేయిస్తాం : టీటీడీ

by  |
బంగారు రథం చేయిస్తాం : టీటీడీ
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం వినాయకుడికి తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున టీటీడీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి వినాయకుడికి బంగారు రథం చేయిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ బంగారు రథం తయారీకి కాణిపాకం ఆయలం తరుపున రూ.1కోటి రూపాయలు అందజేశారని స్పష్టం చేశారు. అయితే ఈ రథానికి దాదాపు రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు.

Next Story