తెరుచుకున్న శ్రీవారి మెట్టు మార్గం

by  |
తెరుచుకున్న శ్రీవారి మెట్టు మార్గం
X

దిశ, వెబ్‎డెస్క్:
కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 20వ తేదీన మూతపడిన తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని టీటీడీ తిరిగి తెరిచింది. నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు ఈ మార్గంలో భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అలిపిరి నడక మార్గం యథావిధిగా కొనసాగున్నట్లు స్పష్టం చేశారు.

Next Story