- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 20వ తేదీన మూతపడిన తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని టీటీడీ తిరిగి తెరిచింది. నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు ఈ మార్గంలో భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అలిపిరి నడక మార్గం యథావిధిగా కొనసాగున్నట్లు స్పష్టం చేశారు.
Next Story