- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కల్యాణమండపాలు తదితర సేవలను ఆన్లైన్లో బుకింగ్ చేసుకోడంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్కు అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com అనే వెబ్ సైట్ను https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చింది. ఇది మే 23 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
Next Story