- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై నమోదైన పరువు నష్టం కేసులను కొనసాగించాలంటూ టీటీడీ నిర్ణయానికి వచ్చింది. ఈ కేసులను వెనక్కి తీసుకునేలా ఇదివరకు దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేయాలంటూ టీటీడీ మరో పిటిషన్ వేసింది. రూ.200 కోట్ల పరువు నష్టం దావాను యదాతథంగా కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని టీటీడీ కోర్టును కోరింది. 2018 లో నమోదైన ఈ కేసులో నేడు విచారణ జరిపిన తిరుపతి పదో అదనపు జిల్లా కోర్టు… తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
Next Story