- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: కాళేశ్వరం త్రివేణీ సంగమంలో శ్రీ వారికి చక్రస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. మాఘమాస మహోత్సవంలో భాగంగా తొలిసారిగా తెలంగాణలో కాళేశ్వరంలో పుణ్యస్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గోదావరి తీరంలో శ్రీ వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక జలాభిషేకాలు చేస్తున్నారు. శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు. తితిదే వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీవారి చక్రస్నానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య దంపతులు పాల్గొన్నారు.
Next Story