- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీజీఈసెట్ పరీక్షలో 86.01శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 21న 22 పరీక్ష కేంద్రాల్లో 19 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. 22,282 మంది పరీక్షల కోసం రిజిస్త్రేషన్ చేసుకోగా.. 16,807 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో అబ్బాయిలు 7,793 (46.37 %), అమ్మాయిలు 6,663 మంది(39.64 %) పాసయ్యారు. మొత్తం 14,456 మంది (86.01%) ఉత్తీర్ణత సాధించారు.
Next Story