- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడగిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంలో దరఖాస్తు గడువును పెంచినట్టుగా టీఎస్ పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసము లేకుండా ఈ నెల 15 వరకు బిపిఈడి. డిపిఈడి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులు రూ.800 ఫీజును చెల్లించిన రిజిస్ట్రర్ చేసుకోవాలని తెలిపారు. ఫిజికల్ టెస్ట్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇతర వివరాలను వెట్ సైట్ ను సందర్శించాలని సూచించారు.
Next Story