- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో : రైతుబంధు దరఖాస్తుల కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. వానాకాలం పంటల సీజన్ సంభందించి 56,94,185 రైతుల అకౌంట్లలో రైతుబందు డబ్బులు వేశామని.. మరో 34,860 మంది రైతుల ఖాతాల వివరాలు లేనందున డబ్బులు జమ చేయలేదు అని వ్యవసాయ శాఖ ప్రధానకార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. డబ్బులు జమకాని రైతులు ఈ నెల 15 లోగ సంబంధిత మండలాల ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతా, భూమి, ఆధార్ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ ఖాతాలో రైతుబంధు డబ్బులు పడ్డావో లేదో e Kuber website ద్వారా తెలుసుకోవాలని
స్పష్టం చేశారు.
Next Story