- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని టీఎస్ ఎన్నికల కమిషనర్ పార్థ సారథి దర్శించుకున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన మీడియాకు తెలిపారు. అయితే ఇంకా ఎన్నికల తేదీలను ఖరారు చేయలేదని ఆయన అన్నారు. నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు.ఈ మేరకు త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
Next Story