- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: జిల్లా షీటీమ్ పోలీసులను డీజీపీ మహేందర్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పలువురి మహిళలను టార్గెట్ చేసుకొని లైంగికంగా వేధిస్తున్న అఖిల్ అలియాస్ చందును అత్యంత చాకచక్యంగా ఆరెస్ట్ చేయడంలో నల్లగొండ షీ టీమ్, వన్ టౌన్ పోలీసులు, ఐటీ సెల్ సిబ్బంది కనబర్చిన పనితీరు పట్ల డీజీపీ ట్విట్టర్ ద్వారా అభినందించారు. 2020ను మహిళా రక్షణ సంవత్సరంగా నిర్ణయించిన క్రమంలో రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా పని చేస్తూ మహిళల రక్షణపై నిబద్ధతతో పని చేయాలని సూచించారు. మహిళల రక్షణలో రాజీ లేకుండా పని చేయాలని షీ టీమ్స్కు డీజీపీ సూచించారు.
Next Story