ట్రంప్ భారత పర్యటన ఖరారు

by  |
ట్రంప్ భారత పర్యటన ఖరారు
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఖరారు అయింది. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ రెండు రోజులు ట్రంప్‌తో పాటు మెలానియా ఢిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధానంగా రక్షణ రంగంపై ట్రంప్‌తో ప్రధాని మోదీ సమాలోచనలు చేసే అవకాశం ఉంది.



Next Story

Most Viewed