- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తన చివరి ప్రసంగం చేశారు. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగిన దాడిగా చూడాలని ఆయన అన్నారు. హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ట్రంప్ చెప్పారు. ప్రజలకు చెప్పిన దాని కంటే తన హయాంలో ఎక్కువే చేశానని తెలిపారు. దేశం కోసం కఠినమైన యుద్దాలు, పోరాటలను చేశానని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా బైడెన్ పేరు ఎత్తక పోవడం గమనార్హం.
Next Story