- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా వైరస్ ప్రభావంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ వైరస్ చైనా ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని జిన్పింగ్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి తాము పకడ్బందీగా ముందుకు వెళుతున్నామని ట్రంప్కు జిన్పింగ్ తెలిపారు. ఈ వైరస్తో పోరాటాన్ని జిన్పింగ్ ‘‘పీపుల్స్ వార్’’గా అభివర్ణించారు. కాగా, కరోనా వైరస్తో చైనాలో ఇప్పటి వరకు 636 మంది మృతి చెందారు.
Next Story