- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: మంత్రి హరీశ్ రావు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మొక్కుకున్నారు. ఈ మేరకు సిద్దిపేట నుంచి వేముల వాడకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఎల్లప్పుడూ తమ నేత ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకునన్నట్టు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు తెలిపారు.
Next Story