- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గద్వాల : జిల్లాలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పరుమల నాగరాజు సోమవారం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతూ మరణించారు. కరోనాతో తీవ్ర ఇబ్బందులు గురవడంతో మెరుగైన చికిత్స కోసం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి నుండి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి కి కుటుంబసభ్యులు తరలించారు. అయితే ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురైన పరుమల నాగరాజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేశవ్ తదిరతులు నాగరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story