- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ములుగు: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రామప్పకు యూనెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో పర్యాటక అభివృద్ధిపై, రామప్ప ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి కోసం రూ.250 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం దేవాలయాన్ని ప్రసాద్ స్కీమ్ లో చేర్చాలని కోరారు. తెలంగాణలోని ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపీలు కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో ఎంపీలు బండ ప్రకాశ్, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, వెంకటేశ్ ఉన్నారు.
Next Story