21వ రౌండ్ లో బీజేపీ ఆధిక్యం 620

by  |
21వ రౌండ్ లో బీజేపీ ఆధిక్యం 620
X

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 21వ రౌండ్ లో బీజేపీ ముందంజలో దూసుకెళ్తోంది. ఈ రౌండ్ తర్వాత బీజేపీకి 58168, టీఆర్ఎస్‌కు 57544 కాంగ్రెస్‌కు 20268 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి 620 ఓట్లతో ముందంజలో ఉన్నారు.


Next Story

Most Viewed