- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సత్తుపల్లి : తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాధిపతి (CDS) బిపిన్ రావత్, ఆయన సతీమణితో పాటు11 మంది మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి సత్తుపల్లి పట్టణ, మండల టీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. మరణించిన త్రివిధ దళాధిపతి బిపెన్ రావత్ దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన పదవిలో సేవలందించారని, వారి మరణం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. ఈ ప్రమాదంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాదె సత్యం, యాగంటి శ్రీనివాసరావు, చల్లగుళ్ల కృష్ణ, రఫీ, కృష్ణ,ప్రసాద్ ,వనమా వాసు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- bipin rawat
Next Story