- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిఘా ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను గోవా తరలించారు. అయితే గోవాలో మనోళ్లు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.. గోవా వెళ్లే అవకాశం మళ్లీ వస్తుందో రాదోనని తెగ మజా చేస్తున్నారు. ఆడామగా తేడా లేకుండా ఫుల్ జోష్లో ‘గులాబీ జెండా’ పాటకు స్టెప్పులేస్తూ, అరుస్తూ గోల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు గోవాలోని ఓ రిసార్ట్స్లో మద్యం మత్తులో డ్యాన్సులతో ఎంజాయ్ చేసే వీడియో ‘దిశ’ చేతికి చెక్కింది.
Next Story