- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్పై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ కార్యదర్శి తాతా మధుసూదన్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అనుమతి ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో ఎంపీ అర్వింద్,ఆయన అనుచరులు కేబీఆర్ పార్క్ రోడ్డులోని ఫ్లెక్సీలను చించివేశారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాతా మధుసూదన్ రావు మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Next Story