- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎజెండాలు దొరక్క అనవసరైమన విషయాలను చర్చలకు తీసుకువస్తున్నాయని టీఆర్ఎస్ నేత వినోద్కుమార్ వ్యాఖ్యానించారు. రైతులు, కార్మికుల పట్ల మోడీ సర్కార్ వైఖరి సరిగా లేదని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీలోని మెజార్టీ షేర్లు విక్రయించేందుకు కేంద్ర చర్యలు చేపట్టడం బాధాకరమన్న ఆయన.. దేశంలో రైతులు, కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు. నిజమైన దేశభక్తులు దేశానికి అన్నం పెట్టే రైతులని, బీజేపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో వినోద్కుమార్ పై వ్యాఖ్యలు చేశారు.
Next Story