- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కైట్ ఎగురవేస్తూ టీఆర్ఎస్ నాయకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: సంక్రాంతి పండుగ పూట హైదరాబాద్ చిక్కడపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడి టిఆర్ఎస్ నాయకులు బంగారు కృష్ణ మృతి చెందారు. సాయంత్రం మూడో అంతస్తు లో గాలిపటం ఎగురవేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాలిపటాన్నే చూస్తు వెనక్కి జరిగిన క్రమంలో అదుపు తప్పి భవనం మీద నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయల పాలైన కృష్ణ ను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా తీవ్ర రక్త […]</p>

X
దిశ, వెబ్డెస్క్: సంక్రాంతి పండుగ పూట హైదరాబాద్ చిక్కడపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడి టిఆర్ఎస్ నాయకులు బంగారు కృష్ణ మృతి చెందారు. సాయంత్రం మూడో అంతస్తు లో గాలిపటం ఎగురవేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాలిపటాన్నే చూస్తు వెనక్కి జరిగిన క్రమంలో అదుపు తప్పి భవనం మీద నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయల పాలైన కృష్ణ ను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా తీవ్ర రక్త స్రావం కావడంతో మార్గమధ్యలోనే మృతి చెందాడు. సంతోషంగా పండుగ నిర్వహించుకుంటున్న సమయంలో బంగారు కృష్ణ మృతి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
Next Story






