- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతగా జరుగుతోంది. కానీ, కొన్ని చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నేతలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాజీ జడ్పీ చైర్మన్, బీజేపీ నేత తుల ఉమ హిమ్మత్ నగర్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి రాగా.. టీఆర్ఎస్ శ్రేణులు ఆమెను అడ్డుకున్నారు.
తుల ఉమ స్థానికేతర నేత కావడంతో వారు ఆందోళనకు దిగారు. కారు దిగి వెళ్తున్న ఉమను అడ్డుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు.
Next Story