ఈనెల 27 నుంచి త్రిపుర షట్‌డౌన్

by  |
ఈనెల 27 నుంచి త్రిపుర షట్‌డౌన్
X

దిశ, వెబ్ డెస్క్: త్రిపుర లో కరోనా విజృంభిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈనెల 27వ తేదీ నుంచి మరోసారి పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం మొత్తం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను జులై 27 నుంచి మూడు రోజుల పాటు అమలు చేయనున్నారు. 27న ఉదయం 5 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


Next Story

Most Viewed