దేశంలో భారీ సునామీ.. లక్షల్లో మరణాలు.. దడపుట్టిస్తున్న ప్రకృతి విలయతాండవం(వీడియో)

by Sujitha Rachapalli |

2025 మరీ వరెస్ట్‌గా ఉండబోతోందా? ఇప్పటికే మహాకుంభ్ స్టాంపెడ్, పహెల్గాం ఎటాక్, ఆర్‌సీబీ స్టాంపెడ్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ సంఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు

దేశంలో భారీ సునామీ.. లక్షల్లో మరణాలు.. దడపుట్టిస్తున్న ప్రకృతి విలయతాండవం(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : 2025 మరీ వరెస్ట్‌గా ఉండబోతోందా? ఇప్పటికే మహాకుంభ్ స్టాంపెడ్, పహెల్గాం ఎటాక్, ఆర్‌సీబీ స్టాంపెడ్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ సంఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఏ క్షణంలో ప్రాణం పోతుందోనన్న భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో మరో వీడియో వైరల్ అవుతోంది. జపాన్‌లో భారీ సునామీ రాబోతుందని.. లక్షల్లో మరణాలు సంభవిస్తాయని హెచ్చరిస్తుంది. ఇంతకీ ఇందులో ఏముంది? అసలు విషయం ఏంటి? తెలుసుకుందాం.

జపాన్‌లో జూలై 5న సునామీ వస్తుందనే భయం ఆ దేశ ప్రజలను వెంటాడుతుంది. జపాన్ బాబా వంగా తన పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో ఇదే రాసి ఉంది. ఇప్పటి వరకు ఆయన రాసినవి రాసినట్లుగా జరగ్గా.. ఇప్పుడు కూడా ఇది జరగబోతుందనే విషయం దడ పుట్టిస్తుంది. జపాన్ - ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని.. ఈ ప్రళయ ఘోష కారణంగా ఓ దేశం మొత్తం మ్యాప్‌లో లేకుండా పోతుందని హెచ్చరిస్తుంది.

VIDEO

Next Story