- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్ మండలంలో అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులకు వడగండ్ల వాన తోడవ్వడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉదయం నుంచి తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఉపశమనం లభించింది. వడగండ్ల వానతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Next Story