- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఉదారత చాటుకున్నారు. పీఎం, సీఎం సహాయ నిధులకు విరాళాలను అందించి కరోనా కట్టడి చేసేందుకు తమ వంతుగా కృషి చేశారు. తాజాగా మరో ప్రముఖ వ్యాపార సంస్థ ఖజానా జువెలర్స్ భారీ విరాళాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా నివారణకు రూ.3 కోట్లు అందజేశారు. ఈ చెక్ను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఈ మొత్తాన్ని వరంగల్ ఎంజీఎంకు వినియోగించాలని కోరారు.
Next Story