- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ సమయాన్ని పొడగిస్తున్నట్టు మెట్రో ఎండీ తెలిపారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ఇక రేపటి నుంచి భరత్ నగర్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు తెరుచుకోనున్నట్టు వెల్లడించారు.
Next Story