- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కృష్ణానది పాయలో జాలర్ల వలలో 15 అడుగుల కొండచిలువ చిక్కింది. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లి వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానది పాయలో కొందరు మత్స్యకారులు చేపల కోసం వల విసరగా, చేపలతో పాటు పెద్ద కొండచిలువ పడింది. 15 అడుగుల కొండచిలువను చూసిన జాలర్లు.. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు కొండచిలువను అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.
Next Story