- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లకారం ట్యాంకుబండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం భూమిపూజ చేశారు. ఆయనతో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, పలువురు గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి అజయ్కుమార్ సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
Next Story