- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీలో రోజుకో విధంగా మార్పులు కనిపిస్తున్నాయి. ట్రాన్స్జెండర్ నాయకురాలు సోనమ్ యూపీ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్గా ఎన్నికైంది. అదేవిధంగా సోనమ్ కు యూపీ రాష్ట మంత్రి హోదా కూడా దక్కింది. ఈ సందర్భంగా సోనమ్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే సమాజ్వాదీ పార్టీని తీవ్రంగా టార్గెట్ చేస్తూ అఖిలేష్ యాదవ్కు తన శాపమని, ఆయన జీవితంలో ఎప్పటికీ అధికారంలోకి రాలేరని సోనమ్ వ్యాఖ్యానించింది.
Next Story