- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భారీ వర్షాలతో అటు తమిళనాడు ఇటు ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. దాని నుంచి కోలుకోకముందే ఏపీని సైక్లోన్ తుఫాన్ భయపెడుతోంది. ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. డిసెంబర్ 3న ఇది తుఫాన్గా మారనుందని దీనికి జవాద్ గా నామకరణం చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ హెచ్చరికతో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయ్యింది. నేటి నుంచి మూడు రోజుల పాటు 95 రైళ్లను రద్దు చేశారు.
Next Story