- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేరళలోని కొచ్చిలో శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నౌకాదళులు ఇద్దరు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. సదరన్ నావల్ కమాండ్ (ఎస్ఎన్సీ) ప్రధాన కార్యాలయానికి దగ్గరలో ఉన్న తొప్పంపాడి వంతెన సమీపంలో విమానం కూలిపోయింది. ఐఎన్ఎస్ గరుడ నుంచి టేకాఫ్ అయిన కాసేపట్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు నౌకాదళులు రాజీవ్ ఝా, సునీల్ కుమార్ మృతి చెందారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు నేవీ ఉన్నతాధికారులు తెలిపారు.
Next Story