- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మార్చి 22వ తేదిన దేశవ్యాప్తంగా రైళ్ల సేవలను నిలిపివేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో రైళు సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 2400 ప్యాసింజర్ ట్రైన్లు, 1300 ఎక్స్ప్రెస్, ఇంటర్ సిటీ రైళ్లు షెడ్లకు పరిమితం కానున్నాయి.
TAgs: Train services, canceled, sunday, india, janta curfew
Next Story