- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నా-గయా జంక్షన్ పరిధిలోని పోటాహి-నద్వాన్ మధ్యలో ఓ కారు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ ను దాటేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ సమయంలో వచ్చిన జనశతాబ్ది స్పెషల్ ట్రైన్ ఆ కారుని ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story