పాక్‌‌లో ఘోర రైలు ప్రమాదం..

by Shamantha N |

<p>దిశ, పాకి్స్తాన్ పాకిస్తాన్‌లోని హింద్ రాష్ట్రంలోని సుక్కూర్ జిల్లా రోహరీ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం పట్టాలు దాటుతున్న సమయంలో ప్యాసింజర్ బస్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా 60మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.అయితే కరాచీ నుంచి సర్గోదాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.కాగా,మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.</p>

పాక్‌‌లో ఘోర రైలు ప్రమాదం..
X

దిశ, పాకి్స్తాన్
పాకిస్తాన్‌లోని హింద్ రాష్ట్రంలోని సుక్కూర్ జిల్లా రోహరీ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం పట్టాలు దాటుతున్న సమయంలో ప్యాసింజర్ బస్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా 60మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.అయితే కరాచీ నుంచి సర్గోదాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.కాగా,మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story