- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలోని పలాస రైల్వేస్టేషన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ను రైలు ఢీకొట్టి 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ప్రమాదాన్ని చూసిన రైల్వే ప్రయాణీకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పలాస రైల్వే స్టేషన్లో ఓ రోగిని ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ ప్లాట్ఫామ్పైకి వెళ్తున్న క్రమంలో ఆ వాహనాన్ని రైలు ఢీకొట్టింది.
ఈ క్రమంలోనే అంబులెన్స్ను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ దృశ్యాన్ని ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణీకులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు అంబులెన్స్ డ్రైవర్, డాక్టర్ సేవ్ అయ్యారు. అంబులెన్స్ పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది.
- Tags
- 108 ambulance
- ap
Next Story