- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నది దాటుతుండగా ప్రమాదవశాత్తు అందులో పడిన ఏనుగు.. దానిని కాపాడబోయి ఇద్దరు మృతిచెందిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 24న ఒడిశాలోని మండలి వద్ద మహానది నదిని దాటుతుండగా అందులో ఓ ఏనుగు మహానదిలో చిక్కుకుంది. ఆదివారం జోబ్రా బ్యారేజీ వద్ద ఆ ఏనుగు మృతదేహం కనిపించింది. అయితే, నదిలో ఏనుగు కొట్టుకుపోయిందన్న విషయం తెలిసి ఓడీఆర్ఏఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి దానిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ఏనుగు రెస్క్యూ బోట్ పై దాడి చేసింది. దీంతో ఆ పడవలో ఉన్న సీతారామ్ అనే వ్యక్తితోపాటు ఓ జర్నలిస్ట్ కూడా మృతిచెందాడు. మిగతావారు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
Next Story