- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ధర్మారంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి. ధర్మారం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి(26)- రుచిత(24)లు భార్యాభర్తలు. కుటుంబ కలహాలతో రెండురోజుల క్రితం వీరిద్దరూ పురుగుల మందు తాగారు. విషయం తెలిసి వారిని సిద్ధిపేట మెడికల్ కళాశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న సిద్ధిపేట వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story