- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గన్పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించేందుకు రానున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకూ రాజ్భవన్ రోడ్, ఖైరతాబాద్ చౌరస్తా, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, రవీంద్రభారతి, ఏఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ను నిలిపివేస్తున్నట్టు వివరించారు. నగర పౌరులు ఆంక్షలకు అనుగుణంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.
Next Story