- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నగరంలో మరింత కఠినంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయనున్నామని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అంతేగాకుండా ఇక నుంచి రోజూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే కఠినంగా తనిఖీలు చేస్తామని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి, డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పబ్లు, బార్లు నడిపిస్తే.. కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఒకవేళ నిర్వహిస్తే.. పబ్ నిర్వాహకులే కస్టమర్లకు డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. మొదటిసారి డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష అన్నారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు.