ట్రాక్టర్ బోల్తా.. 14 మంది కూలీలకు గాయాలు

by  |
ట్రాక్టర్ బోల్తా.. 14 మంది కూలీలకు గాయాలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ట్రాక్టర్ బోల్తా పడి 14 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గువ్వాలోనిపల్లి వాడేరా బావుల దగ్గర అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 14 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story

Most Viewed