- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: ట్రాక్టర్ బోల్తా పడి 14 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గువ్వాలోనిపల్లి వాడేరా బావుల దగ్గర అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 14 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story