ట్రాక్టర్-బైక్ ఢీ.. ఒకరు మృతి

by  |
ట్రాక్టర్-బైక్ ఢీ.. ఒకరు మృతి
X

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి-జగదేవ్‌పూర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, బైక్ ఢీ కొనడంతో.. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జగదేవ్‌పూర్‌కు చెందిన ఎండీ రుక్మిద్దీన్‌గా పోలీసులు గుర్తించారు.



Next Story

Most Viewed