- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : చిత్తూరు-తమిళనాడు సరిహద్దుల్లో గజరాజులు బీభత్సం సృష్టించాయి. అటవీ నుంచి దారి తప్పి వచ్చిన ఏనుగులు పంటపొలాలపై పడ్డాయి. యాదమరి మండలం డీకే చెరువు గ్రామంలో రైతులు పండించిన టమోటాలను ట్రే బాక్సుల్లో నిల్వచేశారు. వాటిని ఏనుగులు ధ్వంసం చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఏనుగుల దాడిలో పాడవ్వడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Next Story