- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
‘మహిళలు-భద్రత’ అవగాహనా కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం 7 గంటలకు గచ్చబౌలి స్టేడియంలో ‘షీ సేఫ్ నైట్వాక్’ కార్య్రకమం నిర్వహిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని ట్విట్టర్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. సైబరాబాద్ సీపీ విసి సజ్జనార్ కూడా ‘నైట్ వాక్’ను విజయవంతం చేయాలని కోరారు.
Next Story