రేపు ‘షీసేఫ్ నైట్‌వాక్’

by  |
రేపు ‘షీసేఫ్ నైట్‌వాక్’
X

‘మహిళలు-భద్రత’ అవగాహనా కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం 7 గంటలకు గచ్చబౌలి స్టేడియంలో ‘షీ సేఫ్ నైట్‌వాక్’ కార్య్రకమం నిర్వహిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని ట్విట్టర్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. సైబరాబాద్ సీపీ విసి సజ్జనార్ కూడా ‘నైట్ వాక్’ను విజయవంతం చేయాలని కోరారు.

Next Story