- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్టు పీఎంఓ తెలిపింది. రేపటితోనే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్డౌన్ ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ను ఏప్రిల్ 30వరకు పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రులను ప్రధానికి వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. ప్రధాని కూడా అందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు ప్రధాని మోడీ ఈ లాక్డౌన్ను నెలాఖరు వరకు పొడిగించే ప్రకటన చేయనున్నారా? అని చర్చ జరుగుతున్నది.
tags: pm, modi, lockdown, extension, announcement, speech, nation
Next Story