- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : పండుగ వేళ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే వంట నూనె, పప్పుల ధరలు కొంత మేర పెరగగా.. తాజాగా కూరగాయలు ధరలు కూడా పెరిగాయి. నిన్నటి వరకు రూ.20 ఉన్న ధర ప్రస్తుతం రూ.70లకు చేరింది. ఈక్రమంలో టమాటా, ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్నంటాయి. మొన్నటి వరకు కిలో రూ.20 ఉన్న టమాట.. సోమవారం ఏకంగా కిలో రూ.68 పలికింది. వారం రోజుల క్రితం రూ.100లకు 5 కిలోలు వచ్చిన ఉల్లిగడ్డ ప్రస్తుతం రూ.50లకు చేరింది. పెరిగిన ధరలతో సామాన్యుడు కూరగాయలు కూడా కొనేస్థితిలో లేరు. వర్షాల కారణంగా దిగుబడులు తగ్గడంతోనే కూరగాయల ధరలకు రెక్కలొచ్చినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు చికెన్ ధరలు కూడా దిగిరావడం లేదు. గత రెండు నెలలుగా రూ.230 నుంచి రూ.280 వరకు చికెన్ ధరలు కొనసాగుతున్నాయి. తాజాగా చికెన్ సరసాన టమాట చేరిందనడంలో సందేహం లేదేమో.
Next Story