- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నూతన ఆదేశాలను జారీ చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు ఇకపై టోల్ ఫీజును రెండురెట్లు ఎక్కువగా వసూలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నది. జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు గతేడాది డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. 2020 మే వరకు దేశవ్యాప్తంగా 1.68 కోట్ల ఫాస్టాగ్ లను ప్రభుత్వం మంజూరు చేసింది.
Next Story