"ఈ రెండు రోజులు జాగ్రత్త"

by  |
ఈ రెండు రోజులు జాగ్రత్త
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతారవరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా వడగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ రెండు రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లొదని, వెళ్లినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని పేర్కొన్నది. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం విధితమే.

Next Story

Most Viewed