- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"ఈ రెండు రోజులు జాగ్రత్త"
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతారవరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా వడగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ రెండు రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లొదని, వెళ్లినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని పేర్కొన్నది. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం విధితమే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతారవరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా వడగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ రెండు రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లొదని, వెళ్లినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని పేర్కొన్నది. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం విధితమే.
Next Story






