- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతారవరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా వడగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ రెండు రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లొదని, వెళ్లినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని పేర్కొన్నది. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం విధితమే.
Next Story